Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అతిపెద్ద వంతెన ప్రారంభించనున్న ప్రదాని

బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత పెద్దదైన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన కారణం...

Image result for modi inaugurates bridge
బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత పెద్దదైన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు చైనా సరిహద్దు వెంబడివున్న ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి. 
ఈ వంతెనకు 1977లో అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి దేవేగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో వాజపేయి సర్కారు హయాంలో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఈ వంతెన పొడవు 4.94 కిలోమీటర్లు. ఇది అసోంలోని డబ్రూగఢ్‌ను ఢెమాజీతో అనుసంధానం చేస్తుంది. ఈ వంతెనకు పైభాగంలో మూడు లైన్ల రోడ్డుమార్గం, కిందన రెండు రైల్వే ట్రాకులు ఉన్నాయి.దీనిని బ్రహ్మపుత్రానదిపై 32 మీటర్ల ఎత్తున నిర్మించారు.