మదనపల్లె: దేవుడ ఆదేశించాడని, అల్లాను మెప్పించి అనుగ్రహం పొందాలని అతిగా ఆలోచించిన కన్న తల్లి కన్న కొడుకుని అతి కిరాతకంగా చంపేసింది. దేవుడు ...
మదనపల్లె: దేవుడ ఆదేశించాడని, అల్లాను మెప్పించి అనుగ్రహం పొందాలని అతిగా ఆలోచించిన కన్న తల్లి కన్న కొడుకుని అతి కిరాతకంగా చంపేసింది. దేవుడు చెప్పాడని ఆవేశంతో ఊగిపోయి కన్న కొడుకును చంపేసి చేసిన తప్పును ఆమె స్వయంగా పోలీసలకు చెప్పి ఇప్పుడు కటకటాపాలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కన్న కూతుర్లును అతి కిరాతకంగా చంపేసిన తల్లిదండ్రుల కథ జరిగిన కొన్ని రోజులకే సేమ్ సీన్ రిపీట్ కావడంతో సామాన్య ప్రజలు ఉలిక్కిపడ్డారు. కన్న కొడుకును చంపింది లేడీ టీచర్ అని వెలుగు చూడటంతో కలకలం రేపింది.