చెన్నై: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య సరైన సఖ్యత లేదంటూ కొంతకాలం కిందట వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ సిరీస్కు ముందు...
చెన్నై: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య సరైన సఖ్యత లేదంటూ కొంతకాలం కిందట వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ సిరీస్కు ముందు రోహిత్కు కోహ్లితో విభేదాలు ఉన్నాయని.. అందుకే అతను ఐపీఎల్ తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడంటూ కథనాలు కూడా వచ్చాయి. ఆసీస్ సిరీస్ జరుగుతుండగానే పెటర్నిటీ సెలవులపై కోహ్లి స్వదేశానికి రావడం.. ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ పాసై ఆసీస్ టూర్కు బయలుదేరడం ఒకేసారి జరగడంతో...